నేడే జే.ఏ.సి భారి బహిరంగ సభ
ఉదయం 10గం.లకు
*బ్రహ్మానందరెడ్డి స్టేడియం*
గుంటూరు
*డిమాండ్లు*
*సిపియస్ రద్దు*
*కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత సేవలుగా మార్చటం*
*గమనిక*
గుంటూరు బస్ స్టాండ్ నుండి పావు కి.మీ దూరంలో స్టేడియం ఉంది.
ప్రతి ఉద్యోగ,ఉపాధ్యాయుడు తప్పక హాజరు కావాలి
ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేకవిధానాన్ని నిరసించండి.
*పోరాడితె పోయేది ఏమిలేదు దాస్యశృంఖలు ఖండన తప్ప*
*సివిప్రసాద్*
ఏపిటియఫ్ రాష్ట్రకార్యదర్శి
జే.ఏ.సి ప్రతినిధి
No comments:
Post a Comment